దేశం లోనే ప్రప్రధమముగా జనవరి 19న మహిళా సాయి భక్తుల సమ్మేళనము గుంటూరు జిల్లా, పొన్నూరు

దేశం లోనే ప్రప్రధమముగా జనవరి 19న మహిళా సాయి భక్తుల సమ్మేళనము గుంటూరు జిల్లా, పొన్నూరు  

గుంటూరు జిల్లా, పొన్నూరు  పట్టణములోని శ్రీ సహస్ర లింగేశ్వర స్వామి వారి ఆలయ ప్రాంగణంలో గల కళ్యాణ మండపం నందు తేది.19-1-2014 ఆదివారం ఉదయం గం9-00ల నుండి సాయంత్రం గం.5-00ల వరకు. ఈ సమ్మేళనము ప్రప్రధమముగా శ్రీమతి సాయి లీలమ్మ గారి ఆశీస్సులతో జరుగును. ఈ కార్యక్రమము ప్రముఖ బాబాతత్వవేత్త, ప్రముఖ రచయిత ఆలూరు గోపాలరావు గారి సారధ్యంలో జరుగుతున్నది. వివరములకు క్రింది నెంబర్లను సంప్రదించగలరు. 08643-236818, 98490 01328

 ఓం సాయిరాం

0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి